22, ఏప్రిల్ 2020, బుధవారం

జ్ణాపకాలు



నా pencil చిత్రానికి శ్రీమతి పుచ్చా గాయత్రీదేవి గారి కవిత.

కొన్ని అక్షరాలు. నీజ్ఞాపకాల తోవలు చూపిస్తాయి.
వెలివేసిన బాటల దారులు తెరుస్తూ.
పసి భానుడి నవ్వు తెరలు మోసుకొస్తున్న చల్లగాలి నీఊసును కూడా మోసుకుని వస్తోంది
సాగుతున్న ఊపిరి సాయంగా.
మర్చిపోలేని కాలాన్ని కానుకగా అర్పిస్తూ.


పి.గాయత్రిదేవి

కామెంట్‌లు లేవు:

జన్మల వరమై..పుడితివి కదరా..! గజల్

  కృత్రిమ మేధ సహకారంతో రంగుల్లో రూపు దిద్దుకున్న నా పెన్సిల్ చిత్రం. ఈ చిత్రానికి మిత్రులు,  ప్రముఖ గజల్ రచయిత ‌‌శ్రీ  మాధవరావు కొరుప్రోలు గ...