22, అక్టోబర్ 2021, శుక్రవారం

సంగీత దర్శకుడు "ఎస్. ఎన్. త్రిపాఠి" - Composer S. N. Tripathi


 అద్భుత సంగీత దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్. ఎన్. త్రిపాఠి

(1913-1988) (pencil sketch)

బ్రిటిష్ పరిపాలన అనంతంరం మొట్టమొదటి సారిగా "జై హింద్" అంటూ తొలిసారిగా ఓ పాట స్వరపరిచిన ఘనత స్వంతం చేసుకున్న ప్రఖ్యాత సంగీత దర్శకుడు S. N. Tripathi. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి.

వీరి స్వీయ దర్శకత్వం, సంగీత దర్శకత్వం కూడా వహించి నిర్మించిన చిత్రం "రాణీ రూప్మతి" అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలో వీరు స్వరపరచిన 'ఆ లౌట్ కె ఆజా మెరే మీత్' ఓ సంచలన హిట్. ఇప్పటికీ ఈ పాట వివిధభారతి వంటి రేడియో కార్యక్రమాల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాట ముకేష్, లతా మంగేష్కర్ వేరువేరుగా పాడినా ముకేష్ పాడిన పాట ఎక్కువ ప్రజాదరణ పొందింది. వీరు ఎక్కువగా పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలకు సంగీతం సమకూర్చారు.

S. N. Tripathi also known as Shri Nath Tripathi (14 March 1913 – 28 March 1988) was an Indian composer, whose active years were from the 1930s to the 1980s. Tripathi's multi-faceted work range included being a composer, writer, actor, and director of films. His debut film as an independent composer was Chandan (1942). He was the first composer to make use of the slogan "Jai Hind (Victory to India) in a song in films, during the end of the British Raj.

కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...