1, డిసెంబర్ 2013, ఆదివారం


గత ఆదివారం పిక్నిక్ లో ప్రఖ్యాత రచయిత గన్నవరపు నరసింహమూర్తి గారి పరిచయ భాగ్యం కలిగింది. వారి రెండు కదా సంపుటాలతో పాటు 'మా కధలు 2012' పుస్తకాలు బహుకరించారు. వీరివి ఓ రెండు కధలు చదివాను. సరళమయిన భాషలో మధ్యతరగతి కుటుంబాల ఒడిదుడుకులని చక్కగా వ్రాసారు. మన facebook మిత్రురాలు ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి Sammeta Umadevi గారి 'వాన' కధ కూడా చదివాను. మంచి ఉపమానాలతో తెలంగాణా మాండలీక సంభాషణలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది ఈ కధ. మీరూ చదవండి.

కామెంట్‌లు లేవు:

ఇందులోనే కానవద్దా యితడు దైవమని విందువలె నొంటిమెట్టవీరరఘరాముని - అన్నమయ్య కీర్తన

  నిండు పున్నమి వెన్నెలలో పౌర్ణమి నాడు సంప్రదాయబద్ధంగా ఒంటిమిట్ట రామాలయంలో కోదండరాముని కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుందిట. ఈ సందర్భంగా ఒంటి...