మిత్రురాలు ఓలేటి శశికళ గారు తన కంద పద్యంలో ఇలా స్పందించారు
కందము.
నాగరికత నేర్చి నతివ,
వాగ్యుధ్ధము జేయు పతితొ వాడిగ బల్కెన్,
" సాగదు, నీ యభి జాత్యము,
సాగగ ముందుకు చొరవగ, సాధ్యమె నాకున్.
నవ్వుల పుత్తడిబొమ్మా... రచన:మాలా కుమార్ నవ్వుల పుత్తడిబొమ్మా... మా కలల రూపం నీవమ్మా... మా చిరు తోటలో కొమ్మా... చిగురించిన పూల వనమే నీవమ్మా....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి