మిత్రురాలు ఓలేటి శశికళ గారు తన కంద పద్యంలో ఇలా స్పందించారు
కందము.
నాగరికత నేర్చి నతివ,
వాగ్యుధ్ధము జేయు పతితొ వాడిగ బల్కెన్,
" సాగదు, నీ యభి జాత్యము,
సాగగ ముందుకు చొరవగ, సాధ్యమె నాకున్.
అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch) ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా, నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా. తరాలు దాటిన మన ప్రేమానుబంధం, ఈ సృష్టి...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి