11, ఏప్రిల్ 2016, సోమవారం
తెలుగు నాటకం - 'పలుకే బంగారమాయె'
శ్రీ దాడి వీరభద్రరావు గారి గురించి రాజకీయ నాయకుడిగానే నాకు తెలుసు. కాని వారు తెలుగు నాటక రంగానికి ఇతోధిక సేవ చేశారన్న సంగతి ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక లో ఈ వ్యాసం చదివే వరకూ తెలియదు. ఈ 'పలుకే బంగారమాయె' గురించి ఈ క్రింది లింకు క్లిక్ చేసి చదవండి. మంచి వ్యాసం అందించిన వ్యాసకర్త శ్రీ బి. వి. అప్పారావు గారికి ధన్యవాదాలు.
http://epaper.andhrajyothy.com/c/9607700
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
అన్నమయ్య కీర్తన "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు" _డా. Umadevi Prasadarao Jandhyala గారి వివరణతో చిత్రం : పొన్నాడ ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి