తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన: భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...
1 కామెంట్:
చాలా మంచి పద్యం. కంఠగతం చేసుకోవలసిన హృద్యపద్యం.
కామెంట్ను పోస్ట్ చేయండి