22, ఏప్రిల్ 2020, బుధవారం

జ్ణాపకాలు



నా pencil చిత్రానికి శ్రీమతి పుచ్చా గాయత్రీదేవి గారి కవిత.

కొన్ని అక్షరాలు. నీజ్ఞాపకాల తోవలు చూపిస్తాయి.
వెలివేసిన బాటల దారులు తెరుస్తూ.
పసి భానుడి నవ్వు తెరలు మోసుకొస్తున్న చల్లగాలి నీఊసును కూడా మోసుకుని వస్తోంది
సాగుతున్న ఊపిరి సాయంగా.
మర్చిపోలేని కాలాన్ని కానుకగా అర్పిస్తూ.


పి.గాయత్రిదేవి

కామెంట్‌లు లేవు:

తెలుగమ్మాయి - గజల్

  మూర్తిగారి తెలుగమ్మాయి బొమ్మకు స్పందనగా గజల్  రచన చల్లా రాంబాబు  పడుచుదనపు పరువాలతొ తెలుగమ్మాయి  అరవిరిసిన చిరునవ్వుతొ తెలుగమ్మాయి అచ్చతెల...