మిత్రురాలు ఓలేటి శశికళ గారు తన కంద పద్యంలో ఇలా స్పందించారు
కందము.
నాగరికత నేర్చి నతివ,
వాగ్యుధ్ధము జేయు పతితొ వాడిగ బల్కెన్,
" సాగదు, నీ యభి జాత్యము,
సాగగ ముందుకు చొరవగ, సాధ్యమె నాకున్.
శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన: భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి