మిత్రురాలు ఓలేటి శశికళ గారు తన కంద పద్యంలో ఇలా స్పందించారు
కందము.
నాగరికత నేర్చి నతివ,
వాగ్యుధ్ధము జేయు పతితొ వాడిగ బల్కెన్,
" సాగదు, నీ యభి జాత్యము,
సాగగ ముందుకు చొరవగ, సాధ్యమె నాకున్.
వల్లూరి జగన్నాథరావు గారు తెలుగు లలిత సంగీత, నాటక రంగాల్లో ప్రసిద్ధి చెందిన రచయిత మరియు కళాకారుడు. ఆకాశవాణి (All India Radio) వేదికగా ఎన్న...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి