మిత్రురాలు ఓలేటి శశికళ గారు తన కంద పద్యంలో ఇలా స్పందించారు
కందము.
నాగరికత నేర్చి నతివ,
వాగ్యుధ్ధము జేయు పతితొ వాడిగ బల్కెన్,
" సాగదు, నీ యభి జాత్యము,
సాగగ ముందుకు చొరవగ, సాధ్యమె నాకున్.
కథా శీర్షిక: " నిందా స్తుతి" స్వీయ రచన, ప్రముఖ పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్ట్ Pvr MurtyMoorthy గారి బొమ్మకు కథ- భవాని కుమారి బెల్లం...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి