మిత్రురాలు ఓలేటి శశికళ గారు తన కంద పద్యంలో ఇలా స్పందించారు
కందము.
నాగరికత నేర్చి నతివ,
వాగ్యుధ్ధము జేయు పతితొ వాడిగ బల్కెన్,
" సాగదు, నీ యభి జాత్యము,
సాగగ ముందుకు చొరవగ, సాధ్యమె నాకున్.
కృత్రిమ మేధ సహకారంతో రంగుల్లో రూపు దిద్దుకున్న నా పెన్సిల్ చిత్రం. ఈ చిత్రానికి మిత్రులు, ప్రముఖ గజల్ రచయిత శ్రీ మాధవరావు కొరుప్రోలు గ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి