మిత్రురాలు ఓలేటి శశికళ గారు తన కంద పద్యంలో ఇలా స్పందించారు
కందము.
నాగరికత నేర్చి నతివ,
వాగ్యుధ్ధము జేయు పతితొ వాడిగ బల్కెన్,
" సాగదు, నీ యభి జాత్యము,
సాగగ ముందుకు చొరవగ, సాధ్యమె నాకున్.
మిత్రులు శ్రీ మురళి పొన్నాడ గారు నా చిత్రానికి రచించిన కవిత. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు, భగ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి