26, మే 2024, ఆదివారం
రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు - chaarcoal పెన్సిల్ స్కెచ్
రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు పిఠాపురం సంస్థానాన్ని పరిపాలించినవారిలో చివరివాడు.
ఇతడు సాహిత్యప్రపంచానికి చేసిన సేవ అంతా ఒక ఎత్తు, నిఘంటు నిర్మాణానికి, ప్రచురణకు పాటుపడటం ఒక ఎత్తు. 1911, మే 12 న జరిగిన ఆంధ్రసాహిత్యపరిషత్తు సభలో జయంతి రామయ్య పంతులు నిఘంటు నిర్మాణానికి చేసిన ప్రతిపాదన విని ఇతడు ఆ నిఘంటు నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం భరించడానికి సంసిద్ధుడైనాడు. ఆ ప్రకటనకు సభలోని వారంతా ఆనందపడ్డారు. జయంతి రామయ్య ఆధ్వర్యంలో ప్రారంభమైన నిఘంటువుకు శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు అని నామకరణం చేశారు.
మరిన్ని వివరాలు క్రింది లింకు క్లిక్ చేసి చదవగలరు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అర్థం లేని ప్రశ్నలు దొరకని సమాధానాలు
ఏదో ఒక సందర్భంలో అయినా జ్ఞాపకం రాకుండా పోతానా అనే బెంగ ఆమెది!! మరచిపోయి వుంటుందా !?! వుండదులే !! అనే నమ్మకం అతడిది!! "ఒకరినొకరు ...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
My charcoal pencil drawing నా చిత్రానికి శ్రీమతి పద్మజ చెంగల్వ గారి కవిత నన్ను కోల్పోయిన నేను...మౌనిమనౌతు నిన్నలో దాచిన నిన్ను ...! నిన్నలో ...

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి