తల్లి బిడ్డ - నా చిత్రకళ లో ఇదొక అంశం. ఇటీవల చిత్రీకరించిన ఈ బొమ్మ కి డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారు రచించిన కంద పద్యం :
కం.
జోజో జాబిలి కూనా
జోజో నాకలలపంట చోరుడు వచ్చున్
జోజో నడిరేయైనది
జోజో ఈజాలమేల సుకుమార సుతా!
ఏదో ఒక సందర్భంలో అయినా జ్ఞాపకం రాకుండా పోతానా అనే బెంగ ఆమెది!! మరచిపోయి వుంటుందా !?! వుండదులే !! అనే నమ్మకం అతడిది!! "ఒకరినొకరు ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి