1, ఏప్రిల్ 2024, సోమవారం

ఇల్ల్లిందల సరస్వతీదేవి - రచయిత్రి


My charcoal pencil sketch


ఇల్లిందల సరస్వతీదేవి (1918-1998) తెలుగు కథారచయిత్రి. భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత్రి.

ఇల్లిందల సరస్వతీదేవి 1918 జూన్ 15 న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించారు. ఆమెకి చిన్నతనంలోనే వివాహం జరిగింది. ఆపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యవృత్తిలో కొనసాగుతున్న భర్త సహకారంతో ఆమె మెట్టినింట విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.

ఇల్లిందల సరస్వతీదేవి 250 కథలను, 5 నవలలు రచించారు. 5 వ్యాససంపుటాలు, జీవితచరిత్రలు రచించారు. బాలసాహిత్యకారిణిగా నాటికలు, రేడియో నాటికలు రచన చేశారు. కృష్ణాపత్రికలో ఇయంగేహేలక్ష్మీఆంధ్రపత్రికలో వనితాలోకం శీర్షికలు నిర్వహించారు. వివిధ భాషల్లోంచి ఎన్నో పుస్తకాలను అనువాదాలు కూడా చేశారు. కథాసంకలనాలు వెలువరించారు.

సేకరణ : వికీపీడియా సౌజన్యంతో 

కామెంట్‌లు లేవు:

గిడుగు వేంకట సీతాపాతి - charcoal pencil sketch

  గిడుగు వేంకట సీతాపత్రి - charcoal pencil sketch గిడుగు వెంకట సీతాపతి  ( జనవరి 28 ,  1885  -  ఏప్రిల్ 19 ,  1969 ) ప్రసిద్ధ భాషా పరిశోధకుడు...