11, ఏప్రిల్ 2016, సోమవారం

తెలుగు నాటకం - 'పలుకే బంగారమాయె'


శ్రీ దాడి వీరభద్రరావు గారి గురించి రాజకీయ నాయకుడిగానే నాకు తెలుసు. కాని వారు తెలుగు నాటక రంగానికి ఇతోధిక సేవ చేశారన్న సంగతి ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక లో ఈ వ్యాసం చదివే వరకూ తెలియదు. ఈ 'పలుకే బంగారమాయె' గురించి ఈ క్రింది లింకు క్లిక్ చేసి చదవండి. మంచి వ్యాసం అందించిన వ్యాసకర్త శ్రీ  బి. వి. అప్పారావు గారికి ధన్యవాదాలు.

http://epaper.andhrajyothy.com/c/9607700

కామెంట్‌లు లేవు:

జన్మల వరమై..పుడితివి కదరా..! గజల్

  కృత్రిమ మేధ సహకారంతో రంగుల్లో రూపు దిద్దుకున్న నా పెన్సిల్ చిత్రం. ఈ చిత్రానికి మిత్రులు,  ప్రముఖ గజల్ రచయిత ‌‌శ్రీ  మాధవరావు కొరుప్రోలు గ...